కర్నాటక రిజల్ట్స్: కర్నాటక కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ కీలక ఆదేశం

by Disha Web Desk 19 |
కర్నాటక రిజల్ట్స్: కర్నాటక కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ కీలక ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులంతా బెంగళూరు రావాలని హైకమాండ్ ఆదేశించింది.

ఇక, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆరా తీస్తున్నారు. ఫలితాల సరళిపై కర్నాటక కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. అధిక్యంలో ఉన్న అభ్యర్థులతో టచ్‌లో ఉండాలని సూచనలు చేశారు. కర్నాటక కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే టచ్‌లో ఉన్నారు. కర్నాటక కాంగ్రెస్ ఇంఛార్జ్ రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.

Also Read...

కర్ణాటక ఫలితాల్లో బ్రహ్మానందం ఫ్రెండ్ వెనుకంజ


Next Story

Most Viewed